మనస్సు ప్రతిఫలించే 

ప్రణయానురాగాల సప్త వర్ణాలను

రుధిరంలో రంగరించి

ప్రాణ ఫలకం పై అందంగా,

నిర్దయగా చిత్రించే

మృగనయని 

నేను..